తమిళనాడులో 20 వేలు దాటిన కరోనా కేసులు..!
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 వేల మార్క్ దాటింది. శుక్రవారం కొత్తగా నమోదైన 874 కొవిడ్ పాజిటివ్ కేసులతో కలిపి 20,246కి చేరింది. ఒక చెన్నై పట్టణంలోనే 618 కొత్త కేసులు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇవాళ 9 మంది చనిపోగా.. ఇప్పటి వరకు 154 మంది మృతి చెందారు. శుక్రవారం 765 మంది కరోనాను జయించి 765 మంది డిశ్చార్జ్ అవ్వగా మొత్తంగా 11,313 మంది […]
తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 వేల మార్క్ దాటింది. శుక్రవారం కొత్తగా నమోదైన 874 కొవిడ్ పాజిటివ్ కేసులతో కలిపి 20,246కి చేరింది. ఒక చెన్నై పట్టణంలోనే 618 కొత్త కేసులు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇవాళ 9 మంది చనిపోగా.. ఇప్పటి వరకు 154 మంది మృతి చెందారు. శుక్రవారం 765 మంది కరోనాను జయించి 765 మంది డిశ్చార్జ్ అవ్వగా మొత్తంగా 11,313 మంది కోలుకున్నారు.