పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న నితీష్ కుమార్.. జేడీయూ నూతన అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ ఎంపిక

బీహార్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జనతాదళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్‌ ఎంపికయ్యారు.

పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న నితీష్ కుమార్.. జేడీయూ నూతన అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ ఎంపిక
Follow us

|

Updated on: Dec 27, 2020 | 5:57 PM

బీహార్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జనతాదళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్‌ను ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2019లో జేడీయూ అధ్యక్షుడుగా తిరిగి ఎంపికయ్యారు. అయితే, ఆయన పదవీకాలం మూడేళ్లూ పూర్తవడంతో ఈసారి ఆయన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో నూతన అధ్యక్షుడిగా రాంచంద్ర ప్రసాద్ సింగ్‌కు ఆ పదవి కట్టబెట్టారు. ఆదివారం జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో దీనిపై చర్చించారు. అనంతరం అధ్యక్ష పదవికి బ్యూరోక్రాట్ అయిన ఆర్సీపీ సింగ్‌ను ప్రతిపాదించారు. పార్టీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో ఆయన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆర్సీపీ సింగ్ ప్రస్తుతం జేడీయూ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇదిలావుంటే, ఇటీవల జేడీయూకు చెందిన ఆరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడంతో జేడీయూ అత్యవసరంగా ఈ సమావేశం నిర్వహించింది. పార్టీ భవిష్యత్తు గురించి, దేశంలో సంభవిస్తున్న రాజకీయ మార్పులను గురించి ఈ సమావేశంలో చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ, బీజేపీతో కలిసి అధికార పీఠం దక్కించుకున్నప్పటికీ.. సీట్లకు మాత్రం గండిపడింది. దీంతో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని భావించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించారు.

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు