One year for Amaravati protest: రాజధాని ఉద్యమానికి ఏడాదిపూర్తి.. రాయపూడిలో అమరావతి రైతుల ‘జనభేరి’ బహిరంగసభ

ఏడాదైంది. రాజధానిని మార్చడానికి వీల్లేదంటూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలకు సరిగ్గా ఇవాళ్టితో సంవత్సరం గడిచింది...

One year for Amaravati protest: రాజధాని ఉద్యమానికి ఏడాదిపూర్తి..  రాయపూడిలో అమరావతి రైతుల 'జనభేరి' బహిరంగసభ
Follow us

|

Updated on: Dec 17, 2020 | 9:52 AM

ఏడాదైంది. రాజధానిని మార్చడానికి వీల్లేదంటూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలకు సరిగ్గా ఇవాళ్టితో సంవత్సరం గడిచింది. ప్రజారాజధానిగా అమరావతే ఉండాలని చేస్తున్న ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా ఇవాళ రాయపూడిలో జనభేరి పేరుతో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఈసభకు కండిషన్స్‌తో కూడిన పర్మిషన్ ఇచ్చారు అధికారులు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల లోపే సభ ముగించాలి. జనాన్ని పోగు చేయకుండా…ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా శాంతియుతంగా చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదన్నారు పోలీసులు. మరోవైపు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని…కఠిన చర్యలు తీసుకుంటామని ముందే వార్నింగ్ ఇచ్చారు. జనభేరి పేరుతో నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు రైతులు, రాజకీయ పార్టీలు, రాజధాని పరిరక్షణ సమితి సమాయత్తమయ్యాయి. రాయపూడి సభకు వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..