కొత్త సచివాలయం, శాసనసభ భవనాల శంకుస్థాపనకు వేళాయే..!

తెలంగాణ కొత్త సచివాలయం, శాసనసభ భవనాలకు సీఎం కేసీఆర్ కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్ వెనుకభాగంలోని తోటలో సచివాలయ భవనానికి, 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని రోడ్ల భవనాల శాఖ ఆవరణలో శాసనసభ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. సచివాలయం ప్రస్తుతం 20 ఎకరాల్లో ఉండగా.. దానిని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు.

కొత్త సచివాలయం, శాసనసభ భవనాల శంకుస్థాపనకు వేళాయే..!

Updated on: Jun 27, 2019 | 8:43 AM

తెలంగాణ కొత్త సచివాలయం, శాసనసభ భవనాలకు సీఎం కేసీఆర్ కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్ వెనుకభాగంలోని తోటలో సచివాలయ భవనానికి, 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని రోడ్ల భవనాల శాఖ ఆవరణలో శాసనసభ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. సచివాలయం ప్రస్తుతం 20 ఎకరాల్లో ఉండగా.. దానిని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు.

Follow Us