హైదరాబాద్ లోని మంగళ్హాట్ శివ్లాల్నగర్లో దారుణ హత్య జరిగింది. సందీప్సింగ్ అనే వ్యక్తిని విశాల్సింగ్ అనే రౌడీషీటర్ బండరాయితో కొట్టి చంపాడు. ఆర్థిక వివాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉ౦ది.