AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీటీడీ ఆస్తుల వేలంపై మంచు మనోజ్ సంచ‌ల‌న ట్వీట్…

తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తీవ్ర‌ దుమారం చెల‌రేగుతుంది. పలు రాజకీయ పార్టీలతో పాటు భ‌క్తి సంఘాలు, భక్తులు టీటీడీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ కుమార్ స్పందించారు. వడ్డీకాసుల వాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గొంతు తడబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూములు ఎందుకు అమ్ముతున్నారో క్లారిటీ ఇవ్వాల‌ని మ‌నోజ్ డిమాండ్ చేశారు. తిరుపతి వాసిని కనుకే ఈ విష‌యంపై ప్ర‌శ్నిస్తున్నాన‌ని ట్వీట్‌ చేశారు. […]

టీటీడీ ఆస్తుల వేలంపై మంచు మనోజ్ సంచ‌ల‌న ట్వీట్...
Ram Naramaneni
|

Updated on: May 25, 2020 | 8:03 PM

Share

తిరుమల శ్రీవారి ఆస్తుల వేలంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తీవ్ర‌ దుమారం చెల‌రేగుతుంది. పలు రాజకీయ పార్టీలతో పాటు భ‌క్తి సంఘాలు, భక్తులు టీటీడీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ కుమార్ స్పందించారు. వడ్డీకాసుల వాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గొంతు తడబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భూములు ఎందుకు అమ్ముతున్నారో క్లారిటీ ఇవ్వాల‌ని మ‌నోజ్ డిమాండ్ చేశారు. తిరుపతి వాసిని కనుకే ఈ విష‌యంపై ప్ర‌శ్నిస్తున్నాన‌ని ట్వీట్‌ చేశారు.

కాగా హీరో మంచు మ‌నోజ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బంధువు అన్న సంగ‌తి తెలిసిందే. మంచు కుటుంబ‌మంతా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ త‌రుఫున ప్రచారం చేశారు.