AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. ఇకపై కరోనా టెస్టులు మరింత చౌక!

కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా టెస్టుల ఫలితాలు మరింత జాప్యమవుతోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే.. చవక ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి.

గుడ్ న్యూస్.. ఇకపై కరోనా టెస్టులు మరింత చౌక!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2020 | 2:47 PM

Share

కరోనా బాధితులను గుర్తించడానికి నిర్వహించే పరీక్షలకు ఆలస్యం అవుతోంది. కరోనా టెస్టుల ఫలితాలు మరింత జాప్యమవుతోంది. ఇకపై ఈ పరిస్థితి ఉండబోదు. ఎందుకంటే.. చవక ధరకే కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. కేవలం గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలను అందిస్తాయి.

కాగా.. ఈ చవక ధర కరోనా టెస్టు కిట్లు మరో నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఫెలూదా అనే ఈ టెస్టింగ్ పాలసీలో కొవిడ్-19ను నిర్ధారించేందుకు సుమారు రూ.500 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ విధానాన్ని ఢిల్లీలోని కౌన్పిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (CSIR-IGRB)లో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేబొజ్యోతి చక్రవర్తి, డాక్టర్ సౌవిక్ మైతీ ఈ టెస్టు కిట్లను కనిపెట్టారు.

మరోవైపు.. ఫెలూదా విధానంలో కొవిడ్-19 వ్యాధి కారకమైన SARS-COV2 వైరస్ జన్యు నిర్మాణాన్ని గుర్తించి నిర్మూలించేందుకు CRI SPR GN ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దేశంలో కరోనా పరీక్షా విధానానికి ఈ తరహా టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు టాటా సన్స్ సంస్థకు అనుమతి లభించింది. ఈ కరోనా పరీక్షా విధానం పూర్తి పేరు – FNCAS9 ఎడిటర్ లింక్డ్ యూనిఫార్మ్ డిటెక్షన్.. సింపుల్‌గా ‘ఫెలూదా’ అని పిలుస్తున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం