AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020 : ఎక్కువ‌మంది ప్లేయ‌ర్స్, త‌‌క్కువ స్టాఫ్

ఐపీఎల్-13 షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు మ్యాచులు జ‌రుగుతాయ‌ని లీగ్ చైర్మన్ బ్రిజేష్ ప‌టేల్ అనౌన్స్ చేసినా.. ఫైనల్ మ్యాచ్ రెండు రోజులు లేట‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2020  : ఎక్కువ‌మంది ప్లేయ‌ర్స్,  త‌‌క్కువ స్టాఫ్
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2020 | 7:17 PM

Share

IPL News :ఐపీఎల్-13 షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు మ్యాచులు జ‌రుగుతాయ‌ని లీగ్ చైర్మన్ బ్రిజేష్ ప‌టేల్ అనౌన్స్ చేసినా.. ఫైనల్ మ్యాచ్ రెండు రోజులు లేట‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అంటే నవంబర్ 8న జరగాల్సిన ఫైనల్‌ను 10న నిర్వహిస్తారని బీసీసీఐ వర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. దీనిపై అఫిషియ‌ల్ ప్రకటన రాకపోయినా.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో క్లారిటీ రానుంది. గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఈ ఆదివారం స‌మావేశం అయి వివిధ అంశాల‌పై చ‌ర్చింనుంది.

కాగా ఐపీఎల్ కు సంబంధించి సాధార‌ణంగా టీమ్ లో 25నుంచి 28 మంది స్క్వాడ్ ఉంటారు. మ‌రో 10 నుంచి 15 మంది స‌పోర్ట్ స్టాఫ్ ఉంటారు. కాగా ఈ సారి ప్ర‌తి టీమ్ యాజ‌మాన్యం కాగా టీమ్ స్క్వాడ్ తగ్గించ‌డంపై ఫోక‌స్ పెట్ట‌మ‌ని ఐపీఎల్ యాజ‌మాన్యం కోర‌నుంది. అందుకు సంబంధించి యూఏఈ వెళ్ల‌డానికి నెల రోజుల ముందుగానే డిటేల్స్ ఇవ్వాల‌ని మేనేజ్మెంట్ సూచించే అవ‌కాశాలు ఉన్నాయి. 2014 లో యుఏఈలో ఐపిఎల్ చివ‌రిసారిగా జ‌రిగిన‌ప్పుడు, టీమ్స్ స్క్వాడ్ సంఖ్య‌ను త‌గ్గించాయి. ఈ ఏడాది వైర‌స్ నేప‌థ్యంలో డ్ర‌స్సింగ్ రూమ్ లో సభ్యుల సంఖ్య త‌గ్గించాల‌ని యాజ‌మాన్యం భావిస్తోంది. అయితే కొనుగోలు చేసిన ఏ ప్లేయ‌ర్ ఎప్పుడు ఉప‌యోగ‌ప‌డ‌తారో తెలియ‌దు. మ్యాచ్ పిచ్, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి గేమ్ ప్లాన్ లో భాగంగా చివ‌రి నిమిషంలో కూడా మార్పు, చేర్పులు చేసుకోవ‌చ్చు. అందుకే టీమ్ స‌భ్యుల సంఖ్య‌ను స్వ‌ల్పంగా త‌గ్గించి, సపోర్టింగ్ స్టాఫ్ ను తగ్గించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Follow Us
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
మనీ ప్లాంట్‌తో నిజంగా సంపద పెరుగుతుందా.. మీరు తెలుసుకోవాల్సిన..
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
రూ.8 లక్షల బ్రాస్లెట్‌ను భక్తుడికి తిరిగి ఇచ్చిన ఆలయ సిబ్బంది
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
కనీసం నా పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి: అలేఖ్య తారకరత్న
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..