ఆస్ట్రేలియా పర్యటన ఆలస్యం.! టీ20 సిరీస్ రద్దు.?
India-Australia Series: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది చివరిలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. డిసెంబర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఈ టూర్లో భారత్ జట్టు మూడు టీ20లు, నాలుగు టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. అయితే తాజాగా పరిస్థితుల దృష్ట్యా ఆసిస్ పర్యటన వారం రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్కు సన్నద్ధం అయ్యేందుకు ఈ సిరీస్లో టీ20 మ్యాచ్లు పెట్టిన అధికారులు.. టీ20 […]
India-Australia Series: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది చివరిలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా సిరీస్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. డిసెంబర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. ఈ టూర్లో భారత్ జట్టు మూడు టీ20లు, నాలుగు టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. అయితే తాజాగా పరిస్థితుల దృష్ట్యా ఆసిస్ పర్యటన వారం రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్కు సన్నద్ధం అయ్యేందుకు ఈ సిరీస్లో టీ20 మ్యాచ్లు పెట్టిన అధికారులు.. టీ20 వరల్డ్ కప్ రద్దయ్యే అవకాశం ఉండటంతో వాటిని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు చెప్పారు.
Also Read:
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..
పవన్ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..
”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..