”జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

మార్కులు, ఫలితాలే జీవితం కాదని.. అవి మన జీవితాన్ని నిర్ణయించలేవని.. వందేళ్ల నీ జీవితాన్ని వంద మార్కులతో కొలమానం చేయవద్దని ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''జీవితం మార్కుల కంటే విలువైనది''.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..
Follow us

|

Updated on: Jul 16, 2020 | 1:40 AM

IAS Officer Tweet Viral: అందరి కంటే ఫస్ట్ ఉండాలి. లేదంటే మనం వెనకబడిపోతాం. చదువులో మొదటి ర్యాంక్ రాకపోతే ఉద్యోగం సాధించలేం అంటూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్ధులపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నారు. దీన్ని తట్టుకోలేక చాలామంది స్టూడెంట్స్ డిప్రెషన్‌లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే మార్కులు, ఫలితాలే జీవితం కాదని.. అవి మన జీవితాన్ని నిర్ణయించలేవని.. వందేళ్ల నీ జీవితాన్ని వంద మార్కులతో కొలమానం చేయవద్దని ఓ ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుజరాత్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నితిన్ సంగ్వాన్ తన ఇంటర్ మార్క్స్ షీట్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తనకు 12వ తరగతి కెమిస్ట్రీలో కేవలం 24 మార్కులు మాత్రమే వచ్చాయని.. అంటే పాస్ మార్క్ కంటే ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నానని పేర్కొన్నాడు. అంత తక్కువ మార్కులు వచ్చినా కూడా సివిల్స్ సాధించి.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యానంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

”మార్కుల భారాన్ని పిల్లలపై మోపి వారిని బాధపెట్టకండి. బోర్డు రిజల్ట్స్ వందేళ్ల జీవితాన్ని నిర్ణయించలేవు. మార్కులను కేవలం ఆత్మపరిశీలను ఓ అవకాశం భావించండి. అంతేగానీ విమర్శించకండి. అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం నితిన్ సంగ్వాన్ అహ్మదాబాద్‌ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Also Read: పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..