AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ..అన్ని ఫార్మెట్లకు సారథులుగా టీమిండియా ఆటగాళ్లు

ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ తాజాగా వన్డే, టీ20, టెస్టు దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించింది. ఇందులో మూడు ఫార్మెట్లను ఐసీసీ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇందులో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్​గా...

ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ..అన్ని ఫార్మెట్లకు సారథులుగా టీమిండియా ఆటగాళ్లు
Sanjay Kasula
|

Updated on: Dec 27, 2020 | 4:59 PM

Share

Decade For all Formats : ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ తాజాగా వన్డే, టీ20, టెస్టు దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించింది. ఇందులో మూడు ఫార్మెట్లను ఐసీసీ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇందులో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్​గా టీమ్ఇండియా సారథి మహేంద్ర సింగ్ దోనీ ఎంపికయ్యాడు. కోహ్లీని టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎంపిక చేసింది. పురుషుల జట్లలో మూడు ఫార్మాట్​లకు టీమిండియా ఆటగాళ్లే కెప్టెన్లు​గా ఉండటం విశేషం.

దశాబ్దపు ఉత్తమ వన్డే జట్టు…

ఇందులో భారత్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోనీ స్థానం పొందారు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. మిగిలిన వారిలో వార్నర్, మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), డివిలియర్స్, ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), షకిబుల్ హసన్ (బంగ్లాదేశ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), బౌల్ట్ (న్యూజిలాండ్), లసిత్ మలింగ (శ్రీలంక) ఉన్నారు.

దశాబ్దపు ఉత్తమ టీ20 జట్టు..

ఈ జట్టులో భారత్ నుంచి అత్యధికంగా నలుగురికి చోటు దక్కింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథిగా ఎంపికకాగా రోహిత్ శర్మ, వికాట్ కోహ్లీ, బుమ్రా మిగిలిన ముగ్గురు. ఇతర ఆటగాళ్లలో క్రిస్ గేల్, పొలార్డ్ (వెస్టిండీస్), ఫించ్, మ్యాక్స్​వెల్ (ఆస్ట్రేలియా), రషీద్ ఖాన్ (అఫ్గనిస్థాన్), లసిత్ మలింగ (శ్రీలంక) ఉన్నారు.

ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టెస్టు జట్టు..

ఈ జట్టులో భారత్ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. విరాట్ కోహ్లీని సారథిగా ఎంపిక చేయగా అశ్విన్ మరో ఆటగాడు. మిగిలిన వారిలో వార్నర్, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కుక్, స్టోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్), విలియమ్సన్ (న్యూజిలాండ్), సంగక్కర (శ్రీలంక) ఉన్నారు.

పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..