‘రాయలసీమ ప్రజల పౌరుషం ఎన్టీఆర్ ను రోడ్డు మీదకు తీసుకువచ్చినప్పుడు తెలిసింది’ రాయలసీమ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు

మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి నివాసంలో గ్రేటర్ రాయలసీమ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమనికి మైసూరా రెడ్డి ..

'రాయలసీమ ప్రజల పౌరుషం ఎన్టీఆర్ ను రోడ్డు మీదకు తీసుకువచ్చినప్పుడు తెలిసింది' రాయలసీమ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు
Follow us

|

Updated on: Dec 11, 2020 | 6:34 PM

మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి నివాసంలో గ్రేటర్ రాయలసీమ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమనికి మైసూరా రెడ్డి , మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి , మాజీ డీజీపీ దినేష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు శివరామ కృష్ణయ్య, వీరశివా రెడ్డి , మాజీ మంత్రులు మదన్ మొహన్ రెడ్డి , రాం భూపాల్ రెడ్డి లు , గ్రేటర్ రాయలసీమ లోని ఆరు జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. రాయలసీమ వెనుకబాటుతనం గురించి ప్రత్యేక గ్రేటర్ రాయలసీమ ఆవశ్యకత గురించి ఈ పుస్తకంలో రాసినట్టు తెలిపారు పుస్తక రచయిత మాజీ రాజ్యసభ సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి. పుస్తకం ఆవిష్కరించిన అనంతరం మాజీ హోంమంత్రి మైసురా రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సమస్యలపై ఏరాసు ప్రతాప్ రెడ్డి సోనియాగాంధీకి రాసిన లేఖను పుస్తకంగా రాయడం సంతోషం అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తిస్థాయి సమ్మతంగా జరగలేదన్న ఆయన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు రాయలసీమ వాసులు అయినా చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రజల పౌరుషం 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను సచివాలయం బయట ఆందోళన చేస్తూ రోడ్డు మీదకు తీసుకువచ్చినప్పుడు తెలిసింది అన్నారు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.

జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.