రామయ్యపట్నం తీరంలో మత్స్యకారులు గల్లంతు.. ఐదు రోజులుగా దొరకని ఆచూకీ.. ఆందోళనలో కుటుంబసభ్యులు

కొత్త బోటు కొనేందుకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు బంగాళఖాతంలో గల్లంతయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని మడఅడవిల తీరంలో చోటుచేసుకుంది.

రామయ్యపట్నం తీరంలో మత్స్యకారులు గల్లంతు.. ఐదు రోజులుగా దొరకని ఆచూకీ.. ఆందోళనలో కుటుంబసభ్యులు
Follow us

|

Updated on: Dec 11, 2020 | 9:04 AM

కొత్త బోటు కొనేందుకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు బంగాళఖాతంలో గల్లంతయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని మడఅడవిల తీరంలో చోటుచేసుకుంది. ఐదు రోజుల కిందట తొండంగి మండలం యల్లయ్యపేటకు చెందిన చిరిపిన ఈశ్వర్ రావు, చొక్కా రమేష్, మడదా శ్రీనివాసరావు, సూరాడ వేంకటేశ్వర్లు ఒడిశా తీరంలోని పారాదీప్ లో కొత్త బోటు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. బోటు కొనుగోలు చేసిన నలుగురు మత్స్యకారులు తిరిగి ప్రయాణం అయ్యారు. అయితే, రామయ్యపట్నం గంజాం సమీపంలోని అడ్డకొండ మధ్యలో వారు ప్రయాణిస్తున్న బోటుకు సాంకేతిక లోపం తలెత్తడంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఇంజిన్ ఆగిపోయింది కోస్ట్ గార్డ్ కి సమాచారం ఇవ్వండి అంటూ చివరిసారిగా కుటుంబసభ్యులకు వాయిస్ మెసేజ్ చేశారు.

కాగా, ఈనెల 7వ తేది తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోటు ఆచూకీ కోసం అధికారులు పట్టించుకోవడం లేదంటూ కుటుంబసభ్యులు వాపోయారు. గల్లంతైన మత్యకారుల ఆచూకీ వెంటనే కనుక్కోనేందుకు చొరవ చూపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..