AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈతకు వెళ్లి నలుగురు యువకులు మ‌ృతి

బెంగుళూరు చిక్కమంగళూరు జిల్లా శృంగేరీలో విషాదం చోటు చేసుకుంది. తుంగానదిలో ఆదివారం ఈతకని వెళ్లిన నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే ఓ వ్యక్తి శవాన్ని పోలీసులు గుర్తించగా.. మరో ముగ్గురి దేహాలను వెలికితీసేందుకు పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మృతులు.. రత్నాకర్, నాగేంద్ర, ప్రదీప్, రామణ్ణగా గుర్తించారు పోలీసులు.

ఈతకు వెళ్లి నలుగురు యువకులు మ‌ృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 25, 2019 | 1:07 PM

Share

బెంగుళూరు చిక్కమంగళూరు జిల్లా శృంగేరీలో విషాదం చోటు చేసుకుంది. తుంగానదిలో ఆదివారం ఈతకని వెళ్లిన నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే ఓ వ్యక్తి శవాన్ని పోలీసులు గుర్తించగా.. మరో ముగ్గురి దేహాలను వెలికితీసేందుకు పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మృతులు.. రత్నాకర్, నాగేంద్ర, ప్రదీప్, రామణ్ణగా గుర్తించారు పోలీసులు.