ప్రశాంతంగా.. తెలంగాణ పరిషత్ ఎన్నికలు..

| Edited By:

May 06, 2019 | 12:07 PM

తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు దశల పోలింగ్‌లో భాగంగా.. తొలిదశలో 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అలానే.. పోలింగ్ సిబ్బంది పంచాయతీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టారు. ఎండలు మండిపోతుండడంతో ఉదయాన్నే ఓటు […]

ప్రశాంతంగా.. తెలంగాణ పరిషత్ ఎన్నికలు..
Follow us on

తెలంగాణలో తొలి విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడు దశల పోలింగ్‌లో భాగంగా.. తొలిదశలో 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అలానే.. పోలింగ్ సిబ్బంది పంచాయతీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టారు. ఎండలు మండిపోతుండడంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు.