Rajdhani Express : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు… నవాంద్గి స్టేషన్ వద్ద ట్రైన్ నిలిపివేత…

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలు ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. కాగా, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Rajdhani Express : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు... నవాంద్గి స్టేషన్ వద్ద ట్రైన్ నిలిపివేత...

Edited By:

Updated on: Jan 03, 2021 | 10:59 PM

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలోని నవాంద్గి స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.