సహకరిస్తున్నా…వేధిస్తున్నారు: రాబర్ట్‌ వాద్రా

దిల్లీ: విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఈడీ అధికారులు ఆస్తులను జప్తు చేస్తూ తన వెంట పడి వేధిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నేత, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు. ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. బికనీర్‌లోని తన ఆస్తులను జప్తు చేయడంపై వాద్రా ఫేస్‌బుక్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేమి దాచడం లేదు. విచారణకు హాజరువుతూ సహకరిస్తున్నాను. రోజుకి 8 నుంచి 12 గంటల పాటు నన్ను విచారించారు. 40 నిమిషాల పాటు లంచ్‌కు […]

సహకరిస్తున్నా...వేధిస్తున్నారు: రాబర్ట్‌ వాద్రా
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:04 PM

దిల్లీ: విచారణకు సహకరిస్తున్నప్పటికీ ఈడీ అధికారులు ఆస్తులను జప్తు చేస్తూ తన వెంట పడి వేధిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నేత, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా ఆరోపించారు. ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. బికనీర్‌లోని తన ఆస్తులను జప్తు చేయడంపై వాద్రా ఫేస్‌బుక్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నేనేమి దాచడం లేదు. విచారణకు హాజరువుతూ సహకరిస్తున్నాను. రోజుకి 8 నుంచి 12 గంటల పాటు నన్ను విచారించారు. 40 నిమిషాల పాటు లంచ్‌కు విరామం ఇచ్చారు. నేను వాష్‌రూంకి వెళ్లేప్పుడు కూడా నా వెంట ఎస్కార్ట్‌ పంపించారు. ఎక్కడికి విచారణకు రమ్మని చెప్పినా వెళ్తూ పూర్తిగా సహకరిస్తున్నా. కానీ నా కార్యాలయాన్ని జప్తు చేశారు. కావాలని నా వెంట పడి నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. న్యాయం కోసం ఎదురుచూస్తాను’ అని వాద్రా పోస్టు చేశారు. బికనీర్‌ భూ కుంభకోణం నగదు అక్రమ చలామణి కేసులో వాద్రా కంపెనీకి చెందిన రూ.4.62కోట్ల విలువైన ఆస్తులను ఈడీ శుక్రవారం జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వాద్రా గత వారం మూడు రోజుల పాటు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..