AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూకంపతో ఉలిక్కిపడిన ఉత్తర భారతం

ఉత్తర భారతాన్ని భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం 7.00 నుంచి 7.30 గంటల మధ్య దేశ రాజధాని ఢిల్లీ, యూపీ,ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో.. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3 గా నమోదైనట్లు.. యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్ వెల్లడించింది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఈ భూకంపకేంద్రాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

భూకంపతో ఉలిక్కిపడిన ఉత్తర భారతం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 19, 2019 | 9:57 PM

Share

ఉత్తర భారతాన్ని భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. సాయంత్రం 7.00 నుంచి 7.30 గంటల మధ్య దేశ రాజధాని ఢిల్లీ, యూపీ,ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో.. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3 గా నమోదైనట్లు.. యూరోపియన్-మెడిటేరియన్ సెస్మొలాజికల్ సెంటర్ వెల్లడించింది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఈ భూకంపకేంద్రాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.