ఢిల్లీ డిప్యూటీ సీఎంతో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కరోనా

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాకాసి వైరస్ ఎవరిని వదలడంలేదు. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.

ఢిల్లీ డిప్యూటీ సీఎంతో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కరోనా
Follow us

|

Updated on: Sep 14, 2020 | 8:49 PM

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాకాసి వైరస్ ఎవరిని వదలడంలేదు. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆదివారం రాత్రి ఆయనకు కాస్త జ్వరంగా ఉండటంతో ఇంటికే పరిమితమయ్యారు. సోమవారం నాటి ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే, వైద్యుల సూచనల మేరకు సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సిసోడియా స్వయంగా తెలిపారు. ప్రస్తుతం జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే, తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. హోం ఐసోలేషన్ ఉంటున్న తనకు మీ అందరి ఆశీస్సులతో త్వరలో విధుల్లో తిరిగి చేరతానంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా పరీక్షలు చేయగా సిసోడియాతో కలిపి ఇప్పటి వరకు ఎనిమిది మంది శాసనసభ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Latest Articles
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్
ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్