నామినేటేడ్ పదవులకు జగన్ గ్రీన్ సిగ్నల్..

| Edited By: Srinu

Jul 04, 2019 | 3:55 PM

ఏపీ నామినేటేడ్ పదవులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు సమాచారం. వారు : 1. కాపు కార్పోరేషన్ ఛైర్మన్‌ : గ్రంథి శ్రీనివాస్ లేదా కొత్తపల్లి సుబ్బారాయుడు 2. ఆర్టీసీ ఛైర్మన్ : అంబటి రాంబాబు 3. బ్రాహ్మణ కార్పేరేషన్ ఛైర్మన్ : ద్రోణం రాజు శ్రీనివాస్ 4. సివిల్ సప్లైస్ కమిషన్ ఛైర్మన్ : ఆమంచి కృష్ణమోహన్ 5. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ : […]

నామినేటేడ్ పదవులకు జగన్ గ్రీన్ సిగ్నల్..
Follow us on

ఏపీ నామినేటేడ్ పదవులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు సమాచారం.
వారు :
1. కాపు కార్పోరేషన్ ఛైర్మన్‌ : గ్రంథి శ్రీనివాస్ లేదా కొత్తపల్లి సుబ్బారాయుడు
2. ఆర్టీసీ ఛైర్మన్ : అంబటి రాంబాబు
3. బ్రాహ్మణ కార్పేరేషన్ ఛైర్మన్ : ద్రోణం రాజు శ్రీనివాస్
4. సివిల్ సప్లైస్ కమిషన్ ఛైర్మన్ : ఆమంచి కృష్ణమోహన్
5. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ : మోషేన్ రాజు
6. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ : మహ్మద్ ముస్తఫా
7. ఏపీఐఐసీ ఛైర్మన్ : రోజా
8. సీఆర్‌‌డీఏ ఛైర్మన్ : ఆళ్ల రామకృష్ణా రెడ్డి
9. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ : మోహన్ బాబు
10. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ : ఏసు రత్నం

కాగా.. ఇతర ఛైర్మన్ల పోస్టులకు కూడా సీఎం జగన్ దాదాపు భర్తీ చేసినట్లు తెలుస్తోంది.