Nizamuddin-Chennai Train: నిజాముద్దీన్‌ – చెన్నై సెంట్రల్‌ వరకు నడిచే రైలు వేళల్లో మార్పులు

|

Jan 05, 2021 | 3:26 AM

Nizamuddin-Chennai Train: నిజాముద్దీన్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ వరకు నడిచే రైలు సమయాల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ...

Nizamuddin-Chennai Train: నిజాముద్దీన్‌ - చెన్నై సెంట్రల్‌ వరకు నడిచే రైలు వేళల్లో మార్పులు
Follow us on

Nizamuddin-Chennai Train: నిజాముద్దీన్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ వరకు నడిచే రైలు సమయాల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. హెచ్‌ నిజాముద్దీన్‌ – చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌లో 3.35కు బయలుదేరి, వరంగల్‌కు మధ్యాహ్నం 11.14 గంటలకు చేరుకుని అక్కడి నుంచి చెన్నై సెంట్రల్‌కు రాత్రి 8.45కు చేరుకుంటుందని అన్నారు. ఇక తిరిగి చెన్నైలో ఉదయం 6.05 గంటలకు బయలుదేరి 2.13కు వరంగల్‌ చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి నిజాముద్దీన్‌కు మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

National Train Enquiry System: మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుంది.? పూర్తి వివరాలు తెలుసుకోండిలా..!