17వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్తో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.
Delhi: BJP MP Virendra Kumar takes oath as the Protem Speaker of the 17th Lok Sabha, at Rashtrapati Bhawan. pic.twitter.com/74wzfKf9uw
— ANI (@ANI) June 17, 2019