సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకుంటున్న విద్యాసంస్థలు

అసోం ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని అనుకుంటోంది.

సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకుంటున్న విద్యాసంస్థలు
Follow us

|

Updated on: Aug 18, 2020 | 10:41 PM

అసోం ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని అనుకుంటోంది. ఇందుకు అనుగూణంగా ఉపాధ్యయులకు పలు సూచనలు చేసింది. అయితే ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని రాష్ట్ర విద్యా, ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

మంత్రి బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ… పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ ఆగస్టు 21 నుంచి 30 మధ్య కరోనా పరీక్షలు చేయించుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. నెగిటివ్‌గా నిర్ధారణ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుంచి వారి పోస్టింగ్ స్థలానికి తప్పక హాజరు కావాలని, లేనివారికి జీతం ఇవ్వబడదని ఆయన తెలిపారు.

విద్యాసంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్స్‌ ను సిద్ధం చేసిందని, కేంద్ర నిర్ణయం  వచ్చిన వెంటనే ఇవి అమలులోకి వస్తాయని శర్మ అన్నారు. విద్యాసంస్థలు తిరిగి తెరిచిన తరువాత 5 నుంచి 8 తరగతుల విద్యార్థుల కోసం ఆట స్థలం, పాఠశాల ప్రాంగణంతో సహా బహిరంగ ప్రదేశాల్లో తరగతులు, తదితర విషయాలను ఇప్పటికే షెడ్యూల్‌ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు