జగన్ సర్కార్ కీలక ఆర్డినెన్స్.. అలా చేస్తే వేటు తప్పదు.!

|

Aug 05, 2020 | 3:55 PM

ఏపీ ప్రభుత్వం మరో కీలక ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ చట్టంలోని సవరణలకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్..

జగన్ సర్కార్ కీలక ఆర్డినెన్స్.. అలా చేస్తే వేటు తప్పదు.!
Follow us on

Ordinance On Panchayat Raj Act: ఏపీ ప్రభుత్వం మరో కీలక ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ చట్టంలోని సవరణలకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్.. ఆరు నెలల్లో చట్టరూపం దాల్చకపోవడం.. అంతేకాకుండా ఆ ఆర్డినెన్స్ కాలపరిమితి ముగియడంతో మరోసారి ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేసే అభ్యర్ధులపై అనర్హత వేటు వేసే విధంగా ఈ ఆర్డినెన్స్‌లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అంతేకాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వ్యవధిని కూడా 13 నుంచి 15 రోజులకు కుదించింది.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..