AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తులు సీజ్..రూ.కోటి 99 లక్షల డీడీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ.కోటి 99 లక్షలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణతో పాటు తమిళనాడులోని చిట్‌ఫండ్‌ కంపెనీల్లో దేవికారాణి, కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.కోటి 99 లక్షల డీడీని చిట్‌ఫండ్...

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తులు సీజ్..రూ.కోటి 99 లక్షల డీడీని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
Sanjay Kasula
|

Updated on: Dec 16, 2020 | 10:58 PM

Share

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ.కోటి 99 లక్షలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణతో పాటు తమిళనాడులోని చిట్‌ఫండ్‌ కంపెనీల్లో దేవికారాణి, కుటుంబ సభ్యులు భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.కోటి 99 లక్షల డీడీని చిట్‌ఫండ్‌ కంపెనీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతోపాటుగా ఇప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను స్వాధీనం చేసుకున్నారు. రూ. 4 కోట్ల 47 లక్షలతో పాటు.. రూ. 2 కోట్ల 29 లక్షల డీడీలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో దేవికారాణిని సెప్టెంబర్ 4న మరోసారి అరెస్ట్ అయ్యారు. దేవికారాణితో పాటు మరో 8 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఇదే నెల 21న ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ స్కామ్‌లో మరికొంత మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్‌లపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు