AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒంటిగంట వరకు 45 శాతం పోలింగ్ నమోదు

జార్ఖండ్ లోని 15 నియోజకవర్గాల్లో జరుగుతున్న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు 44.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ గిరిదిహ్, డియోఘర్, ధన్‌బాద్, బొకారో జిల్లాల్లోని నియోజకవర్గాల్లో శాంతియుతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జమువా, బాగోదర్, గిరిదిహ్, డుమ్రీ, తుండి వద్ద ఓటింగ్ ముగుస్తుందని, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. కాగా.. గిరిదిహ్ […]

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒంటిగంట వరకు 45 శాతం పోలింగ్ నమోదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 16, 2019 | 3:32 PM

Share

జార్ఖండ్ లోని 15 నియోజకవర్గాల్లో జరుగుతున్న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు 44.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ గిరిదిహ్, డియోఘర్, ధన్‌బాద్, బొకారో జిల్లాల్లోని నియోజకవర్గాల్లో శాంతియుతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జమువా, బాగోదర్, గిరిదిహ్, డుమ్రీ, తుండి వద్ద ఓటింగ్ ముగుస్తుందని, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

కాగా.. గిరిదిహ్ జిల్లాలోని జామువా నియోజకవర్గంలో 50, 51 బూత్ నంబర్లలోని ఓటర్లు విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో అభివృద్ధి “లేకపోవడం” కారణంగా చాలా మంది ఓటు వేయడానికి ఇష్టపడడంలేదని తెలిపారు. అధికారులు ఓటు ప్రాముఖ్యత గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన పదహారు నియోజకవర్గాలకు చివరి దశ పోలింగ్ డిసెంబర్ 20 న జరుగనుంది. ఫలితాలు డిసెంబర్ 23 న వెలువడనున్నాయి.

మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..