AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒంటిగంట వరకు 45 శాతం పోలింగ్ నమోదు

జార్ఖండ్ లోని 15 నియోజకవర్గాల్లో జరుగుతున్న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు 44.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ గిరిదిహ్, డియోఘర్, ధన్‌బాద్, బొకారో జిల్లాల్లోని నియోజకవర్గాల్లో శాంతియుతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జమువా, బాగోదర్, గిరిదిహ్, డుమ్రీ, తుండి వద్ద ఓటింగ్ ముగుస్తుందని, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. కాగా.. గిరిదిహ్ […]

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒంటిగంట వరకు 45 శాతం పోలింగ్ నమోదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 16, 2019 | 3:32 PM

Share

జార్ఖండ్ లోని 15 నియోజకవర్గాల్లో జరుగుతున్న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు 44.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ గిరిదిహ్, డియోఘర్, ధన్‌బాద్, బొకారో జిల్లాల్లోని నియోజకవర్గాల్లో శాంతియుతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జమువా, బాగోదర్, గిరిదిహ్, డుమ్రీ, తుండి వద్ద ఓటింగ్ ముగుస్తుందని, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

కాగా.. గిరిదిహ్ జిల్లాలోని జామువా నియోజకవర్గంలో 50, 51 బూత్ నంబర్లలోని ఓటర్లు విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో అభివృద్ధి “లేకపోవడం” కారణంగా చాలా మంది ఓటు వేయడానికి ఇష్టపడడంలేదని తెలిపారు. అధికారులు ఓటు ప్రాముఖ్యత గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన పదహారు నియోజకవర్గాలకు చివరి దశ పోలింగ్ డిసెంబర్ 20 న జరుగనుంది. ఫలితాలు డిసెంబర్ 23 న వెలువడనున్నాయి.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..