బెంగళూరు విమాన ప్రమాదంలో ఒక పైలట్ మృతి

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:33 PM

బెంగళూరు : బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ ఇండియా -2019 షో రిహార్సల్ లో రెండు జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ విమానం పైలట్ మృతిచెందాడు. కాగా ఇద్దరు పైలట్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. విమానాలు ఢీ కొన్న ఘటనలో ఒక పైలట్ చనిపోగా.. ఓ పౌరుడికి గాయాలైనట్లు కర్ణాటక డీజీపీ ఎమ్మెన్ రెడ్డి తెలిపారు. విమాన శకలాలు యలహంకలోని ఇస్రో సమీపంలో పడ్డాయి.

బెంగళూరు విమాన ప్రమాదంలో ఒక పైలట్ మృతి
Follow us on

బెంగళూరు : బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ ఇండియా -2019 షో రిహార్సల్ లో రెండు జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ విమానం పైలట్ మృతిచెందాడు. కాగా ఇద్దరు పైలట్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. విమానాలు ఢీ కొన్న ఘటనలో ఒక పైలట్ చనిపోగా.. ఓ పౌరుడికి గాయాలైనట్లు కర్ణాటక డీజీపీ ఎమ్మెన్ రెడ్డి తెలిపారు. విమాన శకలాలు యలహంకలోని ఇస్రో సమీపంలో పడ్డాయి.