పోలియో చుక్కలు వికటించి మూడు నెలల పాప మృతి, మియాపూర్ ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయిన వైనం
హైదరాబాద్ దుండిగల్ సమీపంలోని శంభీపూర్ అంగన్వాడీ కేంద్రంలో దారుణం జరిగింది. పోలియో చుక్కలు వికంటించి మూడు నెలల పాప మృతి చెందింది. చుక్కలు వేయగానే..
హైదరాబాద్ దుండిగల్ సమీపంలోని శంభీపూర్ అంగన్వాడీ కేంద్రంలో దారుణం జరిగింది. పోలియో చుక్కలు వికటించి మూడు నెలల పాప మృతి చెందింది. చుక్కలు వేయగానే అస్వస్థతకు గుకైన పాపను వెంటనే మియాపూర్ ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో ముక్కుపచ్చలారని చిన్నారి కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.