
సినిమా ప్రరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పా రంజిత్ సినిమా షూటింగ్ లో ఒక డేంజర్ స్టంట్ కోసం రిస్క్ చేశారు స్టంట్ మాస్టర్ ఎస్ ఎం రాజు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలై రాజు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే స్టంట్ ఎంత డేంజరస్ గా చేశారో అర్ధమవుతుంది. ఒళ్లు గగ్గుర్లు పొడిచే ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.