AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లితెర‌ నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్..!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో వీర‌విహారం చేస్తోన్న క‌రోనావైర‌స్ తాజాగా బుల్లితెర‌పై త‌న ప్ర‌తాపం చూపుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు స్మాల్ స్క్రీన్ యాక్ట‌ర్స్ క‌రోనా బారినప‌డ‌గా..తాజాగా మ‌రో న‌ట‌డు సాక్షి శివకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

బుల్లితెర‌ నటుడు సాక్షి శివకు కరోనా పాజిటివ్..!
Ram Naramaneni
|

Updated on: Jul 04, 2020 | 7:17 AM

Share

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో వీర‌విహారం చేస్తోన్న క‌రోనావైర‌స్ తాజాగా బుల్లితెర‌పై త‌న ప్ర‌తాపం చూపుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు స్మాల్ స్క్రీన్ యాక్ట‌ర్స్ క‌రోనా బారినప‌డ‌గా..తాజాగా మ‌రో న‌ట‌డు సాక్షి శివకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. వివిధ చానెళ్లలో ప్రసారమవుతున్న ‘నెంబర్‌ 1 కోడలు’, ‘అక్క మొగుడు’, ‘మౌనరాగం’ సీరియల్స్‌లో నటిస్తున్న శివకు క‌రోనా‌ పాజిటివ్‌గా నిర్దార‌ణ అవ్వ‌డంతో మరోసారి టీవీ పరిశ్రమలో కలకలం రేగింది. ఇటీవ‌లే షూటింగులు ప్రారంభించ‌గా వరుసగా న‌టీన‌టుల‌కి క‌రోనా సోకుతుండటంతో నిర్మాతలు టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..క‌రోనా వ‌ద‌ల‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌ పరిస్థితుల్లో షూటింగ్‌కు రావాలో.. మ‌రికొంత‌కాలం గ్యాప్ తీసుకోవాలో తెలియ‌క‌ టీవీ నటులు గంద‌ర‌గోళంలో ఉన్నారు. కాగా ఇప్పటికే ఇద్దరు సీనియ‌ర్ టీవీ నటులు సహా.. ‘ఆమె కథ’ సీరియల్ లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న నవ్య స్వామి కరోనా బారిన ప‌డ్డారు. ఈ క్రమంలో సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన నవ్య.. తాను ధైర్యంగా క‌రోనాతో పోరాడతానని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం