Tollywood: తెలుగు ఫిలింఛాంబర్‌‌‌‌‌లో ఎగ్జిబిటర్ల సమావేశం.. సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం..

|

Jul 29, 2021 | 1:49 PM

తెలుగు ఫిలిం ఛాంబర్ లో 13జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సినిమా ధియేటర్ ల యజమానులు హాజరయ్యారు..

Tollywood: తెలుగు ఫిలింఛాంబర్‌‌‌‌‌లో ఎగ్జిబిటర్ల సమావేశం.. సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం..
Tollywood
Follow us on

Tollywood: విజయవాడలో తెలుగు ఫిలిం ఛాంబర్‌‌లో 13జిల్లాల ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సినిమా ధియేటర్‌‌‌ల యజమానులు హాజరయ్యారు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో 30 నుంచి ప్రదర్శనలు జరపాలని నిర్ణయించారు. అయితే యాభై శాతం ఆక్యూపెన్సీతోనే ప్రేక్షకులకు అనుమతివ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. 50% ఆక్యూపెన్సీ ప్రదర్శల వల్ల నష్టం జరుగుతుందనే అభిప్రాయంను వ్యక్తం చేశారు ఎగ్జిబిటర్లు. అలాగే బి, సి సెంటర్లలో జీవో 35వల్ల ధియేటర్ల మనుగడ కష్టం అన్నారు. ఇక ఈ సమస్యల పై ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలిసేందుకుప్రణాళికనుసిద్ధం చేయనున్నారు.ఇక దీనిపై  ఎగ్జిబిటర్లు ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Dhanush Telugu: ధనుష్‌ మరో తెలుగు సినిమాకు సైన్‌ చేశాడా.. ఆ ట్వీట్‌కి అర్థం అదేనా.. డైరెక్టర్‌ ఇతనేనా.?

వధువుకి గులాబ్‌ జామ్‌ ఇచ్చేందకు వరుడు తిప్పలు..!వధువు ఏం చేసిందో చుడండి..

ట్రైన్‌ కింద ప్రయాణికుడు…సూపర్‌ మ్యాన్‌ పోలీస్‌ రెస్క్యూ !వైరల్ అవుతున్న వీడియో..:Passenger Viral Video.