ఉదయ్ ‘మనసంతా నువ్వే’కి 19ఏళ్లు.. ఎమ్మెస్ రాజు ‌ఎమోషనల్

|

Oct 20, 2020 | 10:16 AM

దివంగత ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’ విడుదలై ఈ అక్టోబర్ 19కి  19ఏళ్లు పూర్తయింది.

ఉదయ్ ‘మనసంతా నువ్వే’కి 19ఏళ్లు.. ఎమ్మెస్ రాజు ‌ఎమోషనల్
Follow us on

దివంగత ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’ విడుదలై ఈ అక్టోబర్ 19కి.. 19ఏళ్లు పూర్తయింది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మంచి కథ, కథనంతో పాటు చక్కటి నటీనటుల కలయికతో సినిమా స్థాయి రెట్టింపయ్యింది. ఈ సినిమా విజయంతో నిర్మాతగా ఎమ్మెస్ రాజు మరో మెట్టు ఎక్కారు. ‘మనసంతా నువ్వే’ 19 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్మెస్ రాజు ఆ చిత్ర విశేషాలను తెలుపుతూ ట్విటర్‌ ద్వారా ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎదుర్కున్న ఇబ్బందులు.. విడుదల తర్వాత వచ్చిన రెస్పాన్స్ తదితర విషయాలను లేఖలో ప్రస్తావించారు. ఆయన రాసిన  లేఖ మీకోసం…

 

Also Read : టీవీ9 ‘ఆపరేషన్‌ చార్లి’ ఎఫెక్ట్, సీటీలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు