‘ఎవరు’ సెన్సార్ పూర్తి..!

|

Aug 09, 2019 | 9:26 PM

అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’. ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ పొందింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న […]

ఎవరు సెన్సార్ పూర్తి..!
Follow us on

అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’. ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ పొందింది.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్ నిర్మిస్తోంది.