Breaking: కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య, ఆరాధ్య

ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయన్ని అభిషేక్ బచ్చన్‌ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

Breaking: కరోనా నుంచి కోలుకున్న ఐశ్వర్య, ఆరాధ్య
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 4:43 PM

Aishwarya and Aaradhya tests negative:ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ కరోనా నుంచి కోలుకున్నారు. టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయన్ని అభిషేక్ బచ్చన్‌ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.

మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఐశ్వర్య, ఆరాధ్యకు టెస్ట్‌ల్లో నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వారు ఇంట్లో ఉన్నారు. నేను, నాన్న ఇంకా వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాము అని అభిషేక్ ట్వీట్ చేశారు.

కాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నెల 12న అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఐశ్వర్య, ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలగా.. వారు కొద్ది రోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లో గడిపారు. అయితే ఆ తరువాత లక్షణాలు ఎక్కువవుతుండటంతో ఆసుపత్రిలో చేరి, తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఐసోలేషన్ వార్డులో ఒంటరిగా ఉండటం వలన మానస్థిక స్థితి మీద ప్రభావం చూపుతుందంటూ ఇటీవల బిగ్‌బీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: బిగ్‌బాస్‌ 4 అప్‌డేట్‌‌: 10 వారాలు.. 13 మంది కంటెస్టెంట్‌లు..!

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ