వీహెచ్‌పీ నేత కారుకు నిప్పు..ఎవరా దుండగులు..?

విశ్వహిందూ పరిషత్‌ చెందిన కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అక్టోబర్‌ 27న రాత్రి వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు అమిత్‌ గుప్తా నివాసం వద్ద దుండగులు కారుకు నిప్పంటించి సైలెంట్‌గా ఎస్కేప్ అయ్యారు. న్యూ మండి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ హరీష్‌ భడోరియా వెల్లడించారు. కాగా ఈ ఘటనపై హిందూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీహెచ్‌పీ నేత కారుకు నిప్పు..ఎవరా దుండగులు..?
Follow us

|

Updated on: Oct 29, 2019 | 6:15 PM

విశ్వహిందూ పరిషత్‌ చెందిన కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అక్టోబర్‌ 27న రాత్రి వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు అమిత్‌ గుప్తా నివాసం వద్ద దుండగులు కారుకు నిప్పంటించి సైలెంట్‌గా ఎస్కేప్ అయ్యారు. న్యూ మండి పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ హరీష్‌ భడోరియా వెల్లడించారు. కాగా ఈ ఘటనపై హిందూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.