AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్ళైనా ఎనిమిది నెలలకే ప్రాణాలు తీసుకున్న యువతి.. తప్పెవరిదీ..?

కర్ణాటకలోని నారేడుపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు నవ దంపతులు. వివాహం జరిగే 8 నెలల్లోనే నవిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. నవిత వయస్సు 22 సంవత్సరాలు, భర్త శానప్ప 26 సంవత్సరాలు 8 నెలల క్రితం కర్ణాటకలోని వివాహం చేసుకున్న తర్వాత హైదరాబాద్ అత్తాపూర్ తేజస్వీ నగర్ కాలనీలో అద్దెకు తీసుకొని ఉంటున్నారు. భర్త శానప్ప లేబర్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు..

Telangana: పెళ్ళైనా ఎనిమిది నెలలకే ప్రాణాలు తీసుకున్న యువతి.. తప్పెవరిదీ..?
Suicide
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Feb 17, 2024 | 2:44 PM

Share

హైదరాబాద్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని బతుకు దెరువు వెతుక్కుంటూ ఊరు ప్రాంతం వదిలి వచ్చిన ఓ జంట ఆశలు అంతలోనే నీరుగారిపోయాయి. చిన్నపాటి మనస్పర్థలకే ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్ది జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వి నగర్ కాలనీలో 22 సంవత్సరాల వయసు కలిగిన నవిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కర్ణాటకలోని నారేడుపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు నవ దంపతులు. వివాహం జరిగే 8 నెలల్లోనే నవిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. నవిత వయస్సు 22 సంవత్సరాలు, భర్త శానప్ప 26 సంవత్సరాలు 8 నెలల క్రితం కర్ణాటకలోని వివాహం చేసుకున్న తర్వాత హైదరాబాద్ అత్తాపూర్ తేజస్వీ నగర్ కాలనీలో అద్దెకు తీసుకొని ఉంటున్నారు. భర్త శానప్ప లేబర్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు..

గత వారం రోజుల కిందట ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరు గొడవపడ్డారు. కుటుంబ కలహాలతోనే వారం రోజులుగా ఎవరితో ఏమీ మాట్లాడకుండా నవిత మౌనంగా ఉంటుంది. అయితే భర్త శానప్ప పని కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోనే ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అత్తాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే నవిత మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవిత ధైర్యవంతురాలు అని, ఇలా చేసుకోదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపితే నిజా నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…. 

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు