Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు
Accident : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ స్టేజీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది.
Accident : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ స్టేజీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్తో పాటు పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు వనపర్తి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరులోని కుసుమ హారనాధ్ దేవాలయంలో చోరీ.. గంటలోపే దొంగను పట్టుకున్న పోలీసులు..