AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం : మహారాష్ట్రలో గోడకూలి 17 మంది మృతి

మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోడకూలి 17 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పూణెలోని కుంద్వాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది పురుషులు, 4గురు మహిళలు, నలుగురు చిన్నారులు మరణించారు. గోడ శిథిలాలకింద మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉన్నారేమో అని అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక బృందాలు వెంటనే చేరుకుని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 

దారుణం : మహారాష్ట్రలో గోడకూలి 17 మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 10:48 AM

Share

మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోడకూలి 17 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పూణెలోని కుంద్వాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది పురుషులు, 4గురు మహిళలు, నలుగురు చిన్నారులు మరణించారు. గోడ శిథిలాలకింద మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఉన్నారేమో అని అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక బృందాలు వెంటనే చేరుకుని అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.