శునకాలపై మహిళల దాష్టీకం.. పిల్లలతో సహా తల్లి కుక్కను దహనం చేసేశారు.. ఆ తర్వత ఏమైందంటే..?

Women set stray dog puppies on fire: సమాజంలో రోజురోజుకూ దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సాటివారిపైనే కాకుండా జంతువులపై కూడా క్రూరత్వంగా

శునకాలపై మహిళల దాష్టీకం.. పిల్లలతో సహా తల్లి కుక్కను దహనం చేసేశారు.. ఆ తర్వత ఏమైందంటే..?
burned
Follow us

|

Updated on: Sep 08, 2021 | 12:23 PM

Women set stray dog puppies on fire: సమాజంలో రోజురోజుకూ దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సాటివారిపైనే కాకుండా జంతువులపై కూడా క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కేరళలో ఇద్దరు మహిళలు.. కుక్క దాని పిల్లలకు నిప్పటించారు. ఈ అమానవీయ సంఘటన సెప్టెంబర్ 4 (శనివారం)న కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలంగడ్ పోలీస్ పరిధిలోని మంజలి అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంది. అనంతరం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను అరెస్ట్‌చేశారు.

మాంజలిలోని ఒక ప్రైవేట్ ప్లాట్‌లో ఇద్దరు మహిళలు కలిసి.. కుక్క దానికి సంబంధించిన ఏడు కుక్కపిల్లలను తగలబెట్టారు. ఈ ఘటనలో కుక్క, దాని ఐదు పిల్లలు స్వల్పంగా కాలిన గాయాలతో బయటపడ్డాయి. మిగిలిన రెండు కుక్కపిల్లలు మంటల్లో చిక్కుకుని చనిపోయాయి. అనంతరం మంటల నుంచి బయటపడిన చిన్న కుక్కపిల్లలన్నీ మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. గమనించిన ఓ మహిళ గాయపడిన కుక్క గురించి దయా అనే జంతు సంరక్షణ సమూహానికి సమాచారం అందించింది. అనంతరం ఆ సంస్థ సభ్యులు తల్లి కుక్కను పశువైద్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే.. ఈ దారుణ సంఘటన అనంతరం.. దీనికి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేరళలోని అలంగడ్ పోలీసులు ఇద్దరు మహిళలు మేరీ, లక్ష్మిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే.. కుక్కు ప్లాట్‌ లోపల పిల్లలకు జన్మనిచ్చింది. దానిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా.. అది వారిపై తిరగబడింది. దీంతో వారు కుక్క, నెల వయసున్న ఏడు పిల్లలకు నిప్పటించారని స్థానికులు తెలిపారు.

Also Read:

Crime News: దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కడుపులో బిడ్డను చంపారు.. బలవంతంగా..

Mexico Earthquake: భారీ భూకంపం.. చిగురుటాకుల్లా వణికిన భవనాలు.. వీడియో..

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..