పీపీఈలు ఇవ్వరా..? డాక్టర్ల నగ్న నిరసన

ప్ర‌పంచ దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నుంచి త‌మ‌ను కాపాడాలంటూ వైద్యులు వేడుకుంటున్నారు. అవ‌స‌ర‌మైన పీపీఈ కిట్ల‌ను అందించి

పీపీఈలు ఇవ్వరా..? డాక్టర్ల నగ్న నిరసన
Follow us

|

Updated on: Apr 29, 2020 | 12:10 PM

ప్ర‌పంచ దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నుంచి త‌మ‌ను కాపాడాలంటూ వైద్యులు వేడుకుంటున్నారు. అవ‌స‌ర‌మైన పీపీఈ కిట్ల‌ను అందించి డాక్ట‌ర్లు వైర‌స్ బారిన ప‌డ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ఆయా ప్ర‌భుత్వాల‌దేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం దిగిరావాల‌ని కోరుతూ అక్క‌డి వైద్యులు అర్థ‌న‌గ్న నిర‌స‌న చేప‌ట్టారు.
కరోనా వైరస్‌కు ముందుండి పోరాడుతున్న వైద్యులకు తగిన రక్షణాత్మక పరికరాలు (పీపీఈ) కిట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని మన దగ్గరే కాదు జర్మనీలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలను పక్కనబెట్టి ముందు మాకు రక్షణాత్మక దుస్తులు, పరికరాలను సరఫరా చేయండని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా వైరస్‌ తీవ్ర స్థాయలో ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో రక్షణాత్మక పరికరాలు, దుస్తులైన గ్లవ్స్‌, మాస్క్స్‌, వెంటిలేటర్లకు భారీగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో సరఫరా సరిపోవడం లేదు. అందువల్లే అందరికీ అందించలేకపోతున్నామని జర్మనీ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఒకరు అంగీకరించారు. ఇప్పటికే 133 మిలియన్‌ మాస్క్‌లను దేశవ్యాప్తంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. చైనా నుంచి 10 మిలియన్‌ మాస్క్‌లను తాజాగా దిగుమతి చేసుకున్నామని, మొత్తం సైన్యానికి మరో 15 మిలియన్‌ మాస్క్‌లను అతి త్వరలోనే అందిస్తామని కూడా వివరించారు.
జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం తాజా గణాంకాల ప్రకారం జర్మనీలో ఇప్పటికే ఒక లక్షా 59 వేల మందికి కరోనా వైరస్‌ సోకింది. అందులో ఆరు వేల మందికి పైగా చనిపోయారు. జర్మనీ ఇంకా కరోనా వైరస్‌ తీవ్రత నుంచి బయటపడలేదని, ఇంకా చాలా కాలం పట్టవచ్చునని చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు. ఇది వినడానికి క‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికీ కరోనాతో మనం కొంతకాలం కలిసి జీవించాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, జర్మనీలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా కొన్ని సంస్థలు, దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు