AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి కోవిడ్ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనాను జ‌యించారు. ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ సోక‌డంతో.. రాజ‌మౌళి కుటుంబం మొత్తం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వ‌డంతో..

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 12, 2020 | 6:09 PM

Share

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి కోవిడ్ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనాను జ‌యించారు. ఇటీవ‌లే క‌రోనా వైర‌స్ సోక‌డంతో.. రాజ‌మౌళి కుటుంబం మొత్తం రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వ‌డంతో మ‌రోసారి టెస్ట్ చేయించుకున్నారు. అందులో అంద‌రికీ నెగిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని రాజమౌళి ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. త‌నతో పాటు కుటుంబ స‌భ్యులు కూడా కోవిడ్ నుంచి కోలుకున్న విష‌యాన్ని ఆయ‌న ఆ ట్వీట్‌లో వెల్ల‌డించారు. అలాగే ప్లాస్మా దానం గురించి కూడా చెబుతూ.. త‌మ‌ను వైద్యులు మూడు వారాలు వేచి చూడ‌మ‌న్నార‌ని, ఆ లోగా శ‌రీరంలో అవ‌స‌ర‌మైన యాంటీ బాడీస్ వృద్ధి చెందితే ప్లాస్మా దానం చేయ‌డానికి ముందుకొస్తామ‌ని రాజ‌మౌళి పేర్కొన్నారు. ఇటీవ‌ల కోవిడ్‌-19 సోక‌డంతో క్వారంటైన్‌లోకి వెళ్లింది రాజ‌మౌళి కుటుంబం.

Read More:

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడి ఆరోగ్యం విష‌మం

క‌రోనాతో మ‌ర‌ణించిన మాజీ ఎమ్మెల్యే మ‌న‌వ‌ళ్లు

Follow Us
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!