కరోనాతో దావూద్ మృతి..!

తాజాగా దావూద్‌తోపాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్-19 సోకిందని... వారికి కరాచీలోని మిలటరీ ఆస్పత్రిలో చికత్స అందిస్తున్నట్లుగా పాకిస్తాన్ వార్త సంస్థలు ప్రచారం చేశాయి. చికిత్స అందిస్తున్న క్రమంలో దావూద్ చనిపోయినట్లుగా పాకిస్తాన్‌లోని ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్‌ ఎక్స్‌ ప్రసారం చేసింది.

కరోనాతో దావూద్ మృతి..!
Follow us

|

Updated on: Jun 06, 2020 | 4:06 PM

మోస్ట్‌ వాటెండ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అవును ఇది నిజమే అంటూ… కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా పెద్ద ఎత్తున చర్చను మొదలు పెట్టాయి.  1994 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలో భార్య మెహజబీన్‌తో కలిసి తలదాచుకుంటున్నాడు. దావుద్ పూర్తి భద్రతను ఐఎస్ఐ కల్పిస్తోంది. అయితే పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందటంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. తాజాగా దావూద్‌తోపాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్-19 సోకిందని… వారికి కరాచీలోని మిలటరీ ఆస్పత్రిలో చికత్స అందిస్తున్నట్లుగా పాకిస్తాన్ వార్త సంస్థలు ప్రచారం చేశాయి. చికిత్స అందిస్తున్న క్రమంలో దావూద్ చనిపోయినట్లుగా పాకిస్తాన్‌లోని ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్‌ ఎక్స్‌ ప్రసారం చేసింది. ఈ న్యూస్ కాస్తా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. దీంతో ప్రపంచ దేశాలు చేయని పనిని కరోనా చేసిందని నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు. ఇప్పడికైనా పాపం పండిందని నిప్పులు చెరుగుతున్నారు.

అయితే దావూద్ మృతిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినా… మీడియాలో వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా పాకిస్తాన్‌లో దక్కుంటున్నాడు.

Latest Articles
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
ప్రసన్న వదనం మూవీ రివ్యూ.. సుహాస్ మరో హిట్ కొట్టినట్టేనా..
ప్రసన్న వదనం మూవీ రివ్యూ.. సుహాస్ మరో హిట్ కొట్టినట్టేనా..
CBSC 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్‌ తేదీ ఇదే!
CBSC 10, 12 తరగతుల ఫలితాలపై కీలక అప్‌డేట్.. రిజల్ట్స్‌ తేదీ ఇదే!
టీమిండియాకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
టీమిండియాకు మరోసారి భారీ షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులకు అలెర్ట్.. నామినేషన్ వల్ల లాభాలెన్నో.!
మ్యూచువల్ ఫండ్ ఖాతాదారులకు అలెర్ట్.. నామినేషన్ వల్ల లాభాలెన్నో.!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి