మరో షాకింగ్‌ న్యూస్‌.. ప్రార్ధనామందిరంలో దాక్కున్న 21మంది విదేశీయులు.. అందరికీ పాజిటివ్..!

కరోనా మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ మీటింగ్‌ల అనంతరం.. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు ఎంత కోరినా.. వీ డోంట్ కేర్ అంటూ తప్పించుకు […]

మరో షాకింగ్‌ న్యూస్‌.. ప్రార్ధనామందిరంలో దాక్కున్న 21మంది విదేశీయులు.. అందరికీ పాజిటివ్..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 8:50 PM

కరోనా మహమ్మారి ఎంతలా వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో జరిగిన తబ్లీఘీ జమాత్‌ మీటింగ్‌ల అనంతరం.. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు ఎంత కోరినా.. వీ డోంట్ కేర్ అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. అంతేకాదు.. కరోనా లక్షణాలు ఉన్నా కూడా.. ప్రార్ధనా మందిరాలతో పాటు.. వారికి సంబంధించిన పాఠశాలలో దాక్కుంటున్నారు.ఇప్పటికే ప్రభుత్వం.. మర్కజ్ సమావేశానికి ఎవరెవరు వెళ్లి వచ్చారన్న దానిపై ఓ లిస్ట్ ప్రిపేర్ చేసి.. వారందరినీ గుర్తించి.. క్వారంటైన్‌ సెంటర్లకు తరలిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ముంబైకి సమీపంలోని ముబ్రా పీఎస్ పరిధిలో బయటపడ్డ ఓ ఘటన.. ఆ ప్రాంతాన్ని వణికిస్తోంది.

పోలీసులు జరిపిన తనిఖీల్లో 21 మంది విదేశీయులు పట్టుబడ్డారు. వీరంతా మర్కజ్ సమావేశాలకు హాజరైనవారుగా తేలింది. వీరందరికి కరోనా టెస్టులు చేయగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వీరందరికీ పాజిటివ్ అని తేలడంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం.. వీరంతా ఎవరెవరిని కలిశారన్నదానిపై ఆరా తీస్తోంది.

కాగా, వీరికి ఆశ్రయం ఇచ్చన ప్రార్ధనా మందిరాలపై, పాఠశాల ట్రస్టీలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ 21 మందిలో.. 13 మంది బంగ్లాదేశీయలు కాగా.. 8 మంది మలేషియకు చెందిన వారిగా గుర్తించారు.

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..