CBSE Syllabus: సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులు..10వ తరగతిలో 25 కొత్త టాపిక్‌లు..12వ తరగతిలో 30 కొత్త టాపిక్‌లు..!

CBSE Syllabus: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొత్త సెషన్ కోసం కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. ఈ సిలబస్‌లో అనేక మార్పులు

CBSE Syllabus: సీబీఎస్‌ఈ సిలబస్‌లో మార్పులు..10వ తరగతిలో 25 కొత్త టాపిక్‌లు..12వ తరగతిలో 30 కొత్త టాపిక్‌లు..!
Cbse Syllabus
Follow us

|

Updated on: Apr 26, 2022 | 11:40 AM

CBSE Syllabus: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొత్త సెషన్ కోసం కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. ఈ సిలబస్‌లో అనేక మార్పులు చేశారు. ఇక నుంచి విద్యార్థులు కొత్త సిలబస్ ప్రకారం చదవాలి. 12వ తరగతి సిలబస్‌లో 30 కొత్త అంశాలను చేర్చారు. అదే సమయంలో 10వ తరగతి సిలబస్‌లో 25 అంశాలను చేర్చారు. గతంలో కరోనా కారణంగా బోర్డు సిలబస్‌ను తగ్గించడంతో పాటు రెండు భాగాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాత, కొత్త అంశాలను కలగలిపి సిలబస్‌ మరింత పెరిగింది. 12వ తరగతి గురించి చెప్పాలంటే ఈ సెషన్‌లో 75 అంశాలను చదవాల్సి ఉంటుంది. అదే సమయంలో 10వ తరగతిలో 85 అంశాలను బోధిస్తారు.

అనేక అంశాలు తీసివేశారు..

పాత సిలబస్‌ నుంచి కొన్ని అంశాలని తొలగించారు. ప్రజాస్వామ్యం, వైవిధ్యానికి సంబంధించిన పాఠాలను బోర్డు తొలగించింది. సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్ గురించి 11వ హిస్టరీ సబ్జెక్ట్‌లో చేర్చారు. 10వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకం నుంచి షాయర్ ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్ని, 11వ చరిత్ర పుస్తకం నుంచి ఇస్లాం స్థాపన, పెరుగుదల, విస్తరణ కథను తొలగించింది. 12వ తరగతిలో మొఘల్ సామ్రాజ్యం పాలన, పరిపాలనపై ఒక అధ్యాయం మార్చారు.

CBSE పరీక్ష విధానం మారే అవకాశాలు

విద్యార్థులు వచ్చే సంవత్సరం నుంచి టర్మ్ పరీక్షలు ఉంటాయా లేదా ఒకే పరీక్ష ఉంటుందా అనే సందేహంలో ఉన్నారు. అయితే పరీక్షల సరళిపై సీబీఎస్ఈ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీబీఎస్ఈ తెలిపింది. కానీ కొత్త సిలబస్ విడుదలయ్యాక వచ్చే ఏడాది నుంచి రెండు టర్మ్‌లు ఉండవని తేలిపోయింది. ఎందుకంటే సిలబస్‌ని రెండు భాగాలుగా విభజించలేదు. CBSE టర్మ్ 2 పరీక్ష ఏప్రిల్ 26 నుంచి అంటే ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు 35 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. డిసెంబర్‌లో టర్మ్ 1 పరీక్ష పూర్తయిన సంగతి తెలిసిందే.

మరిన్ని కెరియర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేడు Nokia G21, Nokia G11 మొబైల్స్‌ లాంచ్.. ధర, ఫీచర్లు గురించి తెలుసుకోండి..!

British Woman: 99 ఏళ్ల వయసులో యుద్ద విమానం నడిపిన మహిళ.. ఆమె ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే..!

Viral Video: ఈ హెయిర్‌ స్టైల్‌ చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం.. ట్రై చేయండి..!

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..