Anil Ambani: అంబానీ సోదరుడు అనీల్ కు సెబీ షాక్.. వారికి భారీ జరిమానా..

Anil Ambani Banned: గత నవంబరులో ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత ముకేశ్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే.. భారత స్టాక్ మార్కెట్ రెగ్యూలేటింగ్ సంస్థ సెబీ(SEBI banned) పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీని..

Anil Ambani: అంబానీ సోదరుడు అనీల్ కు సెబీ షాక్.. వారికి భారీ జరిమానా..
Anil Ambani Barred
Follow us

|

Updated on: Feb 12, 2022 | 2:48 PM

Anil Ambani: గత నవంబరులో ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత ముకేశ్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే.. భారత స్టాక్ మార్కెట్ రెగ్యూలేటింగ్ సంస్థ సెబీ(SEBI banned) పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీని(Anil Ambani) సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఆయనకు చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థపైనీ ఈ నిషేధాన్ని విధించింది. ఈ సంస్థలోని ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లకు సైతం ఇదే వర్తిస్తుందని తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని.. ఈ కాలంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ట్రేడింగ్ కార్యకలాపాలు చేయరాదని సెబీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంబానీ ఇప్పటికే తమ సంస్థలకు అప్పులు ఇచ్చిన విదేశీ సంస్థలతో పాటు దేశీయంగానూ న్యాయపోరాటం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, సీఈవో రవినారాయణ్ లపై సెబీ జరిమానా కూడా విధించింది. గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీకి సలహాదారుగా ఆనంద్‌ సుబ్రమణియన్‌ నియామకానికి సంబంధించి సెక్యూరిటీల కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించారని సెబీ నిర్థించినందుకు ఈ చర్యలు చేపట్టింది.

చిత్రా రామకృష్ణకు రూ.3 కోట్లు, ఎన్‌ఎస్‌ఈ, నారాయణ్‌, సుబ్రమణియన్‌లకు తలో రూ.2 కోట్లు, ముఖ్య నియంత్రణ అధికారిగా ఉన్న వీఆర్‌ నరసింహన్‌పై రూ.6 లక్షలు చొప్పున జరిమానాలు విధించింది. ఆరు నెలల పాటు కొత్త ఉత్పత్తులు తీసుకురాకుండా ఎన్‌ఎస్‌ఈపై నిషేధం విధించింది. మూడేళ్ల పాటు రామకృష్ణ, సుబ్రమణియన్‌లు మార్కెట్‌ సంస్థల్లో పనిచేయరాదని సెబీ ఆదేశించింది.

ఇవీ చదవండి.. 

IRCTC News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 14 నుంచి ఆ సేవలు తిరిగి ప్రారంభం..

Nawab Family For 2600 Crores: పూర్వీకుల ఆస్తి కోసం 50 ఏళ్ల న్యాయపోరాటం.. రూ. 2600 కోట్ల ఆస్తి దక్కించికున్న వారసులు.. ఎలాగంటే..

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు