Market Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఎఫ్‌ఎంసీజీ, పవర్‌, ఆటో షేర్లు..

 Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, పవర్‌, ఆటో సెక్టార్లకు సంబంధించిన షేర్లలో జోష్ కనిపించింది.

Market Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఎఫ్‌ఎంసీజీ, పవర్‌, ఆటో షేర్లు..
Stock market
Follow us

|

Updated on: Apr 28, 2022 | 4:46 PM

Market Closing Bell: గత సెషన్ లో నష్టాలను చవిచూసిన ష్టాక్ మార్కెట్లు.. ఈ రోజు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యాయి.  అంతర్జాతీయ సానుకూలతల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లోనే ముగిశాయి. ఉదయం బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) ఒకానొక సమయంలో 900 పాయింట్లకు పైగా లాభపడింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ(Nifty) 500 పాయింట్ల వరకు లాభపడింది. కానీ.. మార్కెట్ క్లోజింగ్ సమయంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 701 పాయింట్ల లాభంతో 57,521 వద్ద ముగిసింది.  మరో సూచీ నిఫ్టీ 206 పాయింట్ల లాభం వద్ద 17,245 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ సైతం 390 పాయింటలకు పైగానే లాభంలో ముగిసింది. దీనికి ప్రధానంగా.. ఫార్మా, పవర్​, ఆటో, ఆయిల్ ​& గ్యాస్​​ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపగా.. ఐటీ, మెటల్​, రియల్​ఎస్టేట్​ షేర్లను ఎక్కువగా విక్రయించారు.

హిందుస్థాన్​ యూనిలివర్ 4.51%, యూపీఎల్ 3.24%, ఏషియన్​ పెయింట్స్ 3.16%, పవర్​గ్రిడ్ 2.75%, ఎన్టీపీసీ 2.60%, ఎల్ అండ్ టీ 2.52%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.06%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.04%, ఇన్ఫోసిస్ 1.92%, యాక్సిస్ బ్యాంక్ 1.81% మేర లాభపడి క్లోజింగ్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో బజాజ్​ ఆటో 1.82%, హిందాల్​కో 0.75%, భారతీ ఎయిర్​టెల్​0.68%, మహీంద్రా అండ్​ మహీంద్రా 0.43%, వేదాంతా 0.24%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 0.28%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.09%, ఓఎన్జీసీ 0.03%, అదానీ పోర్ట్స్ 0.02%​ మేర నష్టపోయి క్లోజింగ్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు