
భారతీయులకు బంగారం ఓ ఎమోషన్. ఎలాంటి శుభకార్యమైనా గోల్డ్ ఉండాల్సిందే. ఇక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి మెయిన్ సోర్స్ అయిపోయింది పసిడి. అయితే పసిడి ధరల్లో నిరంతరం హెచ్చతగ్గులు ఉంటూనే ఉంటాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
హైదరాబాద్:
విజయవాడ
ఇక వెండి ధర అలానే స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ. 1,07,000గా ఉంది. ఇక ఈ ధరలు ఉదయం సమయంలో ఉన్నవి… మధ్యాహ్నం, సాయంత్రానికి ధరల్లో మార్పులు ఉండవచ్చు. కొనేముందు మరోసారి చెక్ చేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి