Telugu News Business Gold price Today: Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai and other cites on September 5th
Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. ఊహించని మార్పు..!
Gold, Silver Prices: అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,474 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గురువారం కిలో వెండిపై రూ.5వేలు పెరగ్గా.. శుక్రవారం వెండి రేటులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు..
Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు దిగువన ఉన్న ధరలు.. ఇప్పుడు రూ.1.60 లక్షలకు చేరువలో ఉంది. తాజాగా సెప్టెంబర్ 5వ తేదీన తులం బంగారం ధర రూ.1,56,670 వద్ద ట్రేడవుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు, తగ్గవచ్చు.లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
ఇతర రాష్ట్రాల్లో..
ఢిల్లీ-24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,760 వద్ద ట్రేడవుతోంది.
ముంబై -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
చెన్నై -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
కోల్కతా -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,610 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,474 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. గురువారం కిలో వెండిపై రూ.5వేలు పెరగ్గా.. శుక్రవారం వెండి రేటులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే శనివారం కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.