AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా పెరిగన ధర. ఈరోజు తులం ఎంత ఉందంటే..

దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా ప్రతీ రోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే సోమవారం మాత్రం పెరుగుతోన్న ధరల నుంచి కాస్త ఉపశమనం కనిపించింది. ఈరోజు కూడా ధర పెరిగినప్పటికీ..

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా పెరిగన ధర. ఈరోజు తులం ఎంత ఉందంటే..
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 16, 2023 | 6:04 AM

దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా ప్రతీ రోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. అయితే సోమవారం మాత్రం పెరుగుతోన్న ధరల నుంచి కాస్త ఉపశమనం కనిపించింది. ఈరోజు కూడా ధర పెరిగినప్పటికీ అది నామ మాత్రం కావడం సంతోషానిచ్చే వార్త. తులం బంగారం రూ. 10 పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 రూ. 52,160గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,990 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 52,010గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 56,740గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 57,780గా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 52,060 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 56,790 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,730 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 52,010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,740 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 52,010 24 క్యారెట్స్‌ ధర రూ. 56,740గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక వెండి ధరల విషయానికొస్తే ధరలో మార్పు కనిపించలేదు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో వెండి ధరలో ఎలాంటి మార్పలేదు. సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సోమవారం కిలో వెండి ధర ఎంతో ఉందో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,750గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,000గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 74,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ.
జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ.
34 ఏళ్లలో 57 సార్లు బదిలీ.. IAS అశోక్‌ ఖేమ్కా పదవీ విరమణ నేడే
34 ఏళ్లలో 57 సార్లు బదిలీ.. IAS అశోక్‌ ఖేమ్కా పదవీ విరమణ నేడే
ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్‌లో
ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్‌లో
ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..?
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..?
Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే
Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే