AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్‌కు, ఎంపీ రఘురామ లేఖ.. ఈసారి ఎందుకంటే..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గ‌త కొంత‌కాలంగా అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న‌ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు.

సీఎం జగన్‌కు, ఎంపీ రఘురామ లేఖ.. ఈసారి ఎందుకంటే..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 04, 2020 | 2:10 PM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గ‌త కొంత‌కాలంగా అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న‌ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. పాదయాత్ర సమయంలో దీనికి సంబంధించి హామి ఇచ్చిన విష‌యాన్ని సీఎంకు గుర్తు చేశారు ర‌ఘురామ‌. జిల్లాకు అల్లూరి పేరు పెడతామని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తే ప్రజలు ఎంతో ఆనందిస్తార‌ని తెలిపారు. రెండు రోజుల క్రితం సీఎంకు రాసిన లేఖను ఎంపీ క్యారాలయం మీడియాకు అంద‌జేసింది. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేసిన మరుసటి రోజే లేఖ రాయడం పొలిటీక‌ల్ హీట్ పెంచుతోంది.

రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై, అధినేత‌పై చేసిన వ్యాఖ్యల్ని హైక‌మాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్ర‌మంలో వారంలోగా చేసిన వ్యాఖ్య‌ల‌కు వివ‌రణ‌ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపింది. కానీ ఆయన మాత్రం ఇక్క‌డ త‌న మార్క్ రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శించారు. అస‌లు లెట‌ర్ హెడ్ పై ఉన్న పార్టీకి గుర్తింపు ఉందా అని ప్ర‌శ్నించారు. ఆ త‌ర్వాత ఇదే విష‌యంపై ఢిల్లీ వెళ్లిన ఆయ‌న‌..కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని క‌లిశారు. వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్‌కు రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేసి.అన‌ర్హ‌త వేటు వేయాల్సిందిగా కోరారు. దీంతో వివాదం మ‌రింత ముసిరింది.

హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
సైకో భార్య.. భర్తను చంపేసి.. ఆ వీడియోలు చూస్తూ రాత్రంతా..
సైకో భార్య.. భర్తను చంపేసి.. ఆ వీడియోలు చూస్తూ రాత్రంతా..